News

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం "శ్రీమద్ భాగవతం పార్ట్-1" సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప ...
శ్రీశైలంలో పవన్ అనే యువకుడు, హైదరాబాద్ భక్తుల నుంచి రూ.15,000 వసూలు చేసి, రూ.150 టికెట్లు ఇచ్చి మోసం చేశాడు. ఆలయ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని, డబ్బు తిరిగి ఇచ్చారు.
Property Rights: ప్రస్తుత దంపతులు ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారుతున్న జీవనశైలితో పాటు అనేక అంశాల కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు వచ్చి.. విడాకు ...
శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పు 2025లో "జాతీయ ఉత్తమ ఉత్పత్తి అవార్డు" పొందింది. ODOP కార్యక్రమంలో భాగంగా జిల్లా రైతుల, అధికారుల కృషితో సాధ్యమైంది.
Shubanshu Shukla Returns: భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు భూమికి ...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రాత్మక తిరుగు ప్రయాణం చూసేయండి. ఆయన ప్రయాణించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పసిఫిక్ ...
వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పలు సమస్యలు తలెత్తుతాయి. టెక్నీషియన్ సూచనల ప్రకారం, చార్జింగ్, బ్యాటరీలు, పార్కింగ్, నీటిలో ప్రయాణం వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సత్య సాయి మందిరంలో జూలై 21-23 వరకు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో ఉత్తరాఖండ్ నుండి నాగ సాధువులు, వారాహి పీఠాధిపతి పాల్గొంటారు.
వాషింగ్టన్/కైవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ప్రధాన పరిణామంలో, అమెరికా ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉంది, ఈ చర్య రష్యా వైమానిక దాడుల సామర్థ్యాలను తీవ్రంగా పరిమ ...
విశాఖ రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్ ప్రారంభం అయింది. తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆధ్వర్యంలో 73 సింగిల్, 15 డబుల్, 18 మహిళల బెడ్స్‌తో ఈ హోటల్ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్: చందు నాయక్ కాల్పుల కేసులో కీలక మలుపు తిరిగిన సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో కీలక వివరాలను ...